తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

posted on: Nov 23, 2024 8:52AM

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (నవంబర్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 63 వేల 731 మంది దర్శించుకున్నారు. వారిలో  22 వేల 890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 94 లక్షల రూపాయలు వచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...