తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

posted on: Apr 9, 2024 9:29AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (ఏప్రిల్ 9) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఏప్రిల్ 8) శ్రీవారిని మొత్తం 61 వేల 920 మంది దర్శించుకున్నారు.

వారిలో 17 వేల 638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...