తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: May 24, 2023 10:15AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 75వేల 875 మంది భక్తులు దర్శించుకున్నారు.
35వేల 439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండా ఆదాయం 4 కోట్ల 9లక్షల రూపాయలు వచ్చింది.
ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Latest YouTube Trending Video NEWS



.webp)



