Latest News

 ఎంల్ సి ఎన్నికలకు  నేటితో ముగియనున్న నామినేషన్లు గడువు 

posted on: Feb 10, 2025 1:16PM

తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్ సి ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.  రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు.   నేడు నామినేషన్ల గడువు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...