Latest News
ఎంల్ సి ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్లు గడువు
posted on: Feb 10, 2025 1:16PM
తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్ సి ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. నేడు నామినేషన్ల గడువు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
Latest YouTube Trending Video NEWS


.webp)



