Latest News
బాణాసంచా దుకాణంలో పేలుడు.. ఏడుగురి మృతి
posted on: Oct 23, 2014 12:32PM
.jpg)
రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో గురువారం తెల్లవారుఝామున బాణాసంచా అమ్మే దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. బాలోత్రా ప్రాంతంలోని ఒక దుకాణంలో పేలుడు సంభవించిందని, మంటలను అదుపు చేసిన తర్వాత దుకాణంలో ఏడు మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
Latest YouTube Trending Video NEWS






