Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్డుపై భయపెట్టిన 500 రూపాయల నోట్లు!
posted on: Apr 13, 2020 10:04AM
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ ప్రజలు రోడ్డు మీద పడి వున్న 500 రూపాయల నోట్లను చూసి తెగ హైరానా పడిపోయారట. పక్కాగా ఈ నోటుపై కరోనా వైరస్ ఉందనేది వారి అనుమానం. స్థానిక పేపర్ మిల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి రోడ్డుపై రెండు 500 రూపాయల నోట్లు రోడ్డుపై పడివుండటాన్ని చూసిన స్థానిక వ్యక్తి హడావిడి చేసేశాడట. కరోనా వ్యాప్తికై ఎవరో చేసిన కుట్రగా భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడట. పోలీసులు, ఆ నోట్లను స్వాధీనపరచుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. రోడ్డు మీద డబ్బు దొరికినా జనానికి కరోనానే గుర్తుకు రావడాన్నిస్థానికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.



.jpg)


