Congress MPs Meet Sonia Gandhi
Publish Date:Jul 17, 2012
The Congress MPs on Tuesday met the Congress president and UPA chairperson Smt Sonia Gandhi in New Delhi. The main reason for today's meeting is said to be the upcoming presidential elections.
The presidential election is scheduled to take place on July 19 and Sonia Gandhi reportedly asked Congress MPs for cent per cent attendance at the presidential poll. Though UPA presidential candidate Pranab Mukherjee has substantial share of votes to steer for a clear win, his rival NDA backed PA Sangma is giving a tough competition to him. On the other hand, Trinamool Congress, an important ally of UPA, is also giving jitters to its ally the Congress. TMC chief Mamata Banerjee says that her party has decided to vote in favour of Pranabda, since it has no other option. At the same, she called for a meeting of TMC MPs and MLAs on 19 July, the very day on which the presidential poll is to take place, sparking off speculations that Trinamool Congress may abstain from polling.
Gujarat Chief Minister Narendra Modi for the first time will be arriving to Hyderabad on 27th June to attend a youth conference to be held at LB stadium.
Ever since, Jagan Mohan Reddy has been imprisoned in Chanchalguda, it become a major political hub. Many VIPs like Vijaysai Reddy, Nimmagadda, IAS officers, former ministers have been landing in the jail facing CBI cases.
K.Keshav rao, who recently joins TRS has been appointed as Secretary General of the party.
అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి.
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో
టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో అడివి శేష్ న్యూ మూవీ 'కిస్' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టిజర్ లోని డైలాగులు యూత్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 'కొంప దీసి పెళ్ళిచేసుకుంటావా ఏమిటి'..'నువ్వు సూపర్ ఫిగర్' వంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమాల్లో రాణించాలంటే.. అందం, అభినయంతోపాటుగా కాస్తంత అదృష్టం కూడా ఉండితీరాలి. అయితే.. తమన్నాకు మాత్రం అందం, అభినయంతోపాటుగా అదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి. లేకపోతే.. ఓసారి దూరమైన అవకాశం మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడమేంటి.
ఒకప్పుడు ఎవరినయినా కోర్టులు తప్పుబడితే అది చాల అవమానకరంగా భావించేవారు. అటువంటి వారిపట్ల ప్రజలకి, ప్రభుత్వానికి కూడా చిన్న చూపే ఉండేది. ఇక సదరు వ్యక్తులు కూడా తీవ్ర ఆత్మన్యునతకి గురయి స్వచ్చందంగా రాజీనామా చేసి తమ పదవుల నుండి తప్పుకొనేవారు. అందువల్ల, అందరికీ సమాజమంటే కొంత భయం కూడా ఉండేది. ఇదంతా ఒకనాటి మాట.
ఇంత కాలం రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ, జనత దళ్ (యు) నేతలు తెగతెంపులు చేసుకోగానే ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మొదలుపెట్టేసారు.సాధారణంగా రెండు రాజకీయ పార్టీలు విడిపోయిన తరువాత ఇటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సహజమే.
Describing about our incredible India, nevertheless, will be tough. Greedy politicians, politics... with leaders richest of the rich, slums... poorest of the poor, incurable disease of corruption, greatest of the great civilization, even greater mythology.
నిన్న టీ-జేయేసీ మరియు తెరాసల అధ్య్వర్యంలో జరిగిన ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈ రోజు తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలునిచ్చినందుకు తెరాస బంద్ కు దూరంగా ఉంటున్నాయి. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొన్నప్పటికీ తమని అభినందించకపోగా అడ్వకేట్ల వేషంలో తెరాస గూండాలు
ప్రజాస్వామ్యానికి మూల స్థంభమయిన మీడియాకు కూడా ఈ కుల, మత చీడ పట్టి చాల కాలమే అయింది. అయితే దానిని బహిరంగంగా చెప్పుకోకపోవడమే నేడు లౌకిక వాదంగా చలామణి అవుతోంది. ఇప్పుడు తెరాస, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడు మరో అడుగు ముందుకు వేసి, ఇప్పటికే కులగజ్జి అంటుకొన్న మీడియాకు రాజకీయ గజ్జి కూడా అంటించి నిలువునా చీల్చాయి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెరాస ఛలో అసెంబ్లీ అంటూ మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను రాజేసే పనిలో పడింది. యధాప్రకారం ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించడం, పోలీసులు దానిని నిలువరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం, తెరాస, టీ-జేయేసీ నేతలు ఖండించడం, అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం వంటివన్నీ కూడా ఒక పద్దతి ప్రకారంగా సాగిపోతున్నాయి.
My nephew who’s going to be 2 years old next month has already started making choices on what to eat, whom to go out with, which clothes to wear, where to sit in the car etc. These little acts of his are a treat to watch for all of us and especially for his grandparents.
పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నిఅమర్చాలనుకుంటారు తల్లితండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది ఆలోచించరు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా తిరుగుతుంటారూ.
చాకొలేట్ తిన్నప్పుడు మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేస్తుంది. ఇది మనిషికి మంచి ఉత్స్తాహం అందిస్తుంది. డిప్రెషన్ భావాన్ని పోగొడుతుంది అలాగే చాకొలేట్లో ఫినోలిక్ మూలకాలు వుంటాయి. ఇవి రక్త నాళాలతోకలసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు అంత త్వరగా రావు అంటున్నారు
" ఓ చినదాన" అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో రాజాకు
In the direction of kishore bhargav, and a ramgopal varma penned story "Psycho" is releasing on 21st of june. the 10 minute video, trailer and a song which was released, is expected to boost up the movie goers.
అగ్ర హీరోలందరితో నటించిన అందాల తార రాశి.
పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది
మీ పిల్లలు భవిష్యత్తులో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడకూడదంటే వారు పుట్టినప్పటి నుంచి రెండేళ్ళ వరకు చక్కగా తల్లిపాలు ఇవ్వండి అంటున్నారు లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకులు . తల్లిపాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి .
పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్,డేట్స్, గ్రేప్స్.ఆపిల్,ఆరెంజ్, అరటిపండు,పుచ్చకాయ,బీట్స్, సోయా, బీట్ రూట్




