Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజమండ్రి ఘటన దురదృష్టకరం... చంద్రబాబు
posted on: Jul 16, 2015 2:58PM

మూడోరోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొవ్వూరు లోని గోష్పాదక్షేత్రాన్ని పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజే రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్రంలో పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయని.. భక్తులను అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని... భక్తులు సైతం క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మహా పుష్కరాలకు ఒక్క మన రాష్ట్ర నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారని తెలిపారు.



.jpg)


