Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్
posted on: Jul 18, 2020 10:05AM
375మందిపై మొదటి దశ ప్రయోగం
కోవిద్ 19 వైరస్ వ్యాక్సిన్ పై మన దేశంలో జరుగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15న మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని భారత్ బయోటెక్ వెల్లడించింది.
కోవాగ్జిన్ పేరుతో మార్కెట్ లోకి తీసుకురానున్న ఈ వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ను అనుమతి గతంలోనే వచ్చింది. మొదటిదశలో 375మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించామని ట్విట్టర్ లో వెల్లడించింది. దేశంలోని 12 వైద్యసంస్థల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.






