Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత జిల్లాలలో కేంద్ర బృందం పర్యటన
posted on: Sep 5, 2024 11:06AM
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తోంది.ఈ బృందానికి కేంద్ర హోంశాక అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వం వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం అంచనాకు ఈ బృందం పర్యటిస్తున్నది.
నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడంతో పాటు వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనుంది. పర్యటనకు ముందు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించింది. ఆ సందర్భంగా భారీ వర్షాలు, వరదల పరిస్థితిని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.


.webp)



