ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం...

 

భారతదేశ వ్యాప్తంగా తొమ్మది రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3 లోక్సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో, తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ చురుగ్గా జరుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu