Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో ఘోరం
posted on: Nov 14, 2013 7:12AM
మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం మరువక ముందే కర్ణాటకలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లిలో మంటల్లో చిక్కుకుంది.ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉంది.
బుధవారం సాయంత్రం బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలుదేరింది. అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్షంగా భావిస్తున్నారు. బస్సు డివైడర్ను డీకోని టైరుపేలటంతో మంటలు వ్యాపించాయన్నది ప్రాదమిక సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు.


.jpg)



