కరాచీలో పేలుడు.. ముగ్గురి మృతి!
posted on: Oct 7, 2024 2:45PM

కరాచీ విమానాశ్రయం సమీపంలో నిన్న రాత్రి జరిగిన భారీ పేలుడులో ముగ్గురు మరణించారు. మృతులలో ఇద్దరు చౌనీయులు.మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ నేషనల్ ఆర్మీ అనే ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ప్రకటేన విడుదల చేసింది. చైనీయులు లక్ష్యంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు ఆ సంస్థ పేర్కొంది. కరాచీ విమానాశ్రయం పేలుడు ఘటనను చైనా తీవ్రంగా ఖండించింది. దాడిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చైనా పాకిస్తాన్ను డిమాండ్ చేసింది.



.webp)


