Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుంటూరులో వైఎస్ఆర్ సిపి గూండాల దాడి
posted on: Nov 2, 2024 2:50PM
అధికారం కోల్పోయినప్పటికీ వైఎస్సార్ సీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. టపాసులు పడ్డాయన్న సాకుతో ఓ దళిత కుటుంబంపై దాడులకుపాల్పడ్డారు. ఇంటిని ధ్వంసం చేశారు.
అధికారం కోల్పోయినా వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. దీపావళి టపాసులు తమ ఇంటి ముందు పడ్డాయని ఓ దళిత కుటుంబంపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి తెగబడ్డారు.
గుంటూరు శివారు రెడ్డిపాలెంలో ఈ దారుణకాండ చోటు చేసుకుంది. అవినాశ్ కుటుంబంపై నరేంద్రరెడ్డి ముఠా దౌర్జన్యం చేసింది. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



.webp)


