TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసూస్ నుండి రెండు కొత్త ప్రొడక్ట్స్

Published on: Thu Mar 5, 2015 9:30AM

ప్రముఖ మొబైల్ సంస్థ అసూస్ మార్కెట్ లోకి కొత్త టాబ్లెట్ లు ఫోన్ ప్యాడ్ 7, మెమోప్యాడ్ 8ను భారత్ లో విడుదల చేసింది. ఇవి ప్రత్యేకంగా ఆన్ లైన్ సైట్ లో ఫ్లిప్ కార్టులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ప్యాడ్ ధర భారత్ లో రూ. 10,999. మెమోప్యాడ్8 ధర రూ. 19,999.

ఫోన్ ప్యాడ్7 ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్ బిల్ట్ మెమరీ.

మెమోప్యాడ్8 ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, 12 ఎంపీ కెమెరా, 8 ఎంపీ డిస్ ప్లే, 64 బిట్ ఇన్ టెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ.