ఎపీ ఎన్జీవోల సభకి తెలంగాణా నాయకుల సహకారం!

 

 

 

సెప్టెంబర్, 7, 2013 న హైదరాబాద్ లోని L.B.స్టేడియంలో ఎపీ ఎన్జీవోలు సభ పెట్టుకుంటే దానికి తమంతా ఎంతో సహకరించమని తెలంగాణా నాయకులు అంటున్నారు. వారి సహకారం లేకపోతె ఆ సభ అంత ఘనంగా జరిగి వుండేది కాదని అంటున్నారు. అలా తాము సహకరిస్తే సభ పెట్టుకొని తెలంగాణా వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనీ, నీచమైన భాషని తమ ప్రసంగాలలో ఉపయోగించారనీ అంటున్నారు.


తెలంగాణా నాయకులు ఏ విధంగా ఎపీ ఎన్జీవోల సభ జరగడానికి సహకరించారు? దానిని సీమాంధ్ర ఉద్యోగులు ఏ విధంగా దుర్వినియోగపరిచారు?..దీనిపై మా పాఠకుల కోసం ఓ చర్చని లేవదిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొని మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి.