Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజధాని రైతులతో సీఆర్ డీఏ అధికారులు..
posted on: Nov 12, 2015 5:27PM
.jpg)
ఏపీ రాజధాని రైతులతో సీఆర్ డీఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ అధికారులు రైతులుకు మాస్టర్ ప్లాన్ ను వివరిస్తున్నారు. అంతేకాదు రైతులు నుండి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు..దీనిలో భాగంగానే మాస్టర్ ప్లాన్ లో రైతులు కొన్ని మార్పులు కూడా సూచించారు. మొత్తం 29 గ్రామాల్లో 9 సిటీలు నిర్మాణం.. ఏయే గ్రామాల్లో ఏయే సిటీలు నిర్మించాలి అనే దానిపై సీఆర్ డీఏ కమిషనర్ మంత్రి నారాయణ రైతులకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్ని పరిశీలించిన తరువాతే మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు.



.jpg)


