Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్ర రాజధాని శంకుస్థాపన
posted on: May 13, 2015 11:36AM

ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతి అని ఖరారైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నూతన రాజధాని అయిన అమరావతికి జూన్ 6న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్త రాజధానికి శంకుస్థాపన చేసేందుకు జూన్ 5, 6, 8 తేదీలు బాగా ఉన్నాయని పండితులు వివరించారని, ఈ తేదీల్లో శంకుస్థాపన జరగకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం మార్చి వరకు మంచిరోజులు లేవని చెప్పారని చెప్పారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీన శంకుస్థాపనక చేసేందుకు మొగ్గు చూపినట్టు మంత్రులు చెప్పారు.


.jpg)
.jpg)


