Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అజిత్ సినిమా టీజర్ అదుర్స్
posted on: Dec 9, 2014 1:20PM

అజిత్, అనుష్క, త్రిష హీరో హీరోయిన్లుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్నాయి అరిందల్’ (తెలుగులో ఎంతవాడు గానీ..) త్వరలో తమిళ, తెలుగు భాషల్లో విడుదలవటానికి ముస్తాబుతోంది. ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ విడుదల చేసిన 48 గంటల్లోనే 2 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. ఈమధ్యకాలంలో విడుదలైన దక్షిణాది చిత్రాల్లో ఏ చిత్రం టీజర్నీ ఇంతమంది ప్రేక్షకులు చూడలేదని తెలుస్తోంది. ‘ఎన్నాయ్ అరిందల్’ టీజర్ ఆమధ్య విడుదలైన ‘బాంగ్ బాంగ్’ సినిమా టీజన్ వ్యూయర్లని కూడా మించిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


.jpg)



