Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజమౌళి 'బహుబలి' లో నటి శ్రీదేవి
posted on: Apr 25, 2013 4:49PM
.jpg)
ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల సుందరి శ్రీదేవి దాదాపు 15 సంవత్సరాల తరువాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్ ’ సినిమాలో నటించి తనలోని నటనా ఏ మాత్రం చావలేదని నిరూపించింది. తాజాగా టాలీవుడ్ ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబళి ’ లో ప్రభాస్ కి తల్లిగా అందాల తార శ్రీదేవి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల పేర్లను పరిగణలోకి తీసుకున్నాడట. అయితే వీరిద్దరిలో ఎవర్ని ఎంపిక చేయాలో రాజమౌళి తేల్చుకోలేక పోతున్నాడట. ఎందుకంటే వీరిద్దరు నటనలో, పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఇద్దరు కోటికి పైగా డిమాండ్ చేస్తున్నారట. మొత్తంగా చూస్తే ఇటీవలే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. ఒకవేళ ఇదే గనుక కరెక్ట్ అయితే పెద్ద సెన్సేషన్ అవుతుందని అంటున్నారు.






