Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హోలీ వేడుకల్లో విషాదం
posted on: Mar 27, 2013 6:03PM

జిల్లాలోని బుధవారం హోలీ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది, హోలీ అడిన అనంతరం స్నానానికి వెళ్ళిన ఐదుగురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. జిల్లాలోని సిరికొండ మండలం, బసంత్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధుల మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.
మరోవైపు కూకుట్పల్లి హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఐడీఎల్ చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


.jpg)
.png)


