RELATED NEWS
RELATED ARTICLES
RELATED EVENTS
NEWS
దుబాయిలో వేంకటేశ్వర కళ్యాణం

 

దుబాయి‌లో స్థిరపడిన తెలుగువారు తమ ఆధ్యాత్మిక శోభను చాటుకున్నారు. దుబాయిలోని తెలుగు లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఇటీవల శ్రీ వేంకటేశ్వర కళ్యాణం వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మతోపాటు టీటీడీ పండితులు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. దుబాయిలో నివసించే వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులయ్యారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి దుబాయి తెలుగు లలిత కళా సమితి స్థాపక సభ్యుడు, సాంస్కృతిక కార్యదర్శి సుబ్రహ్మణ్య శర్మ విశేష కృషి చేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;