English | Telugu
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. అక్టోబర్ రెండు నుంచి గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా...
చంద్రబాబు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయడం మొదలుపెట్టారట. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి...
ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ డొంక కదులుతోంది. మొత్తం రెండు వందల కోట్లపైనే అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2015 నుంచి 2019 వరకు మొత్తం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కారెక్కుతారనే ప్రచారం జరుగుతోంది. హెచ్సీఏ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అజారుద్దీన్ అండ్ ప్యానెల్... మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను..
హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా గులాబీ జెండా...
కోడెల శివప్రసాద్ మాదిరిగానే, చింతమనేని ప్రభాకర్ను కూడా అంతమొందించేందుకు జగన్ సర్కారు కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్-జైల్లో చింతమనేనిని పరామర్శించిన
పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెక్ పెట్టే దిశగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలు ముగిశాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు.
వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'శకుని మామా' అంటూ వరుస ట్వీట్లతో సెటైర్లు వేశారు. "స్క్రిప్ట్ మార్చు శకుని మామా...
చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల నాగార్జున రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి...
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది ప్రతిభావంతులు, అర్హులు ఉండగా, తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో ఉన్నత పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీని హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారిందట. పెద్ద సంఖ్యలో సిఫార్సులు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఎన్నడూలేనివిధంగా...
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం... అంతర్జాతీయస్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశామంటూ గొప్పులు చెప్పుకుంటున్న హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థ నిర్లక్ష్యానికి ఒకరు బలైపోయారు. నాసిరకం పనుల కారణంగా..
ఈఎస్ఐ మందుల స్కామ్ లో తవ్వేకొద్దీ డొంక కదులుతోంది. పెద్దఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. హైదరాబాద్, వరంగల్లో ఏకకాలంలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో దిమ్మతిరిగిపోయే...
ఏళ్ల తరబడి సాగుతోన్న గిరిజనుల పోరాటాలకు, ఆదివాసీల ఉద్యమాలకు ఫుల్స్టాప్ పెడుతూ జగన్ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను శాశ్వతంగా నిలిపేస్తూ జీవో ఇచ్చింది...