English | Telugu
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ను నిరోధించకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు.
మార్చ్ 1 నుంచి 20వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చారని, 5274 నిఘా బృందాలు 14 రోజుల పాటు పర్యవేక్షణ చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. 700 మంది కరోనా అనుమానితులు టెస్ట్ లు చేస్తున్నాం..21 కరోనా పాసిటీవ్ కేసులు వచ్చాయి..రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్ పోస్ట్ లు వేశాం..అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఐదుగురు నిపుణులను నియమిస్తున్నట్టు కూడా కె సి ఆర్ వివరించారు.
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ అధికార పార్టీ ఎన్నికల వాయిదాను తప్పుబట్టింది.
కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం జనమంతా 'షేకండ్ వద్దు నమస్కారం ముద్దు' అంటున్న సంగతి తెలిసిందే. షేకండ్ ఇస్తే ఎక్కడ వైరస్ ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రియాంక రెడ్డి కి ఒక న్యాయం. ప్రత్యూష, నిర్భయ, అయేషా, మానస, టేకు లక్ష్మి, అశ్వినీ లాంటి పేద బిడ్డలకు ఒక న్యాయమా? ప్రియాంకా రెడ్డి లాగే అందరికీ ఒకే న్యాయం జరగాలన్నదే సగటు మనిషి ఆవేదన....
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉగాదికి ఏపీ సచివాలయం వైజాగ్ కు తరలించాలని ప్లాన్ చేసుకున్నారు.. కానీ ప్రస్తుత పరిస్తితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు...ఉగాదికి ప్రోసెస్ మొదలుపెట్టి...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. భక్తులు స్వామి దర్శనానికి ఎంతగా ఎదురుచూస్తారో.. లడ్డూ ప్రసాదం కోసం కూడా అంతే ఎదురుచూస్తారు. స్వామి దర్శనం చేసుకున్న భక్తులకు...
కరోనావైరస్ మహమ్మారి మొత్తం ప్రపంచానికి ఒక పరీక్ష వంటిది. మన దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతున్నది. భవిష్యత్తులో మహమ్మారి వ్యాప్తి చెందడం చాలా ఆందోళన కలిగించే విషయం.
జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందట. రుచి తెలియకపోవటం, వసనను గుర్తించకపోవడం కూడా కరోనా....
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో రాజకీయ నాయకుల్లో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. కనిక ప్రకంపనలు పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ దాకా చేరాయి. పలువురు ఎంపీలు...
జనతా కర్ఫ్యూ కార్యాచరణను ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించ నుంది. ఈ రోజు మధ్యాహ్నం రాజధాని లో అందుబాటు లో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా నిత్యావసరాలు , ఇతర వైద్య పరమైన సహాయం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్లలో , పోలీసు కార్యాలయాలలో హెల్ప్ లైన్ సేవలు అందుబాటు లో ఉంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు....
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...
అమ్మ సెంటిమెంట్, ఆ లాయర్ ని నిర్భయ కేసులో ముద్దాయిల తరఫున వాదించేలా చేసిందా ? అవుననే అంటున్నారు ఆ లాయర్ సన్నిహితులు. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లెవరూ ముందుకు రాలేదు.
ఇరాన్లో కరోనా విలయం తాండవం చేస్తోంది. ప్రపంచం అల్లాడిపోతోంది. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్ లాంటి దేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా మూడో స్టేజ్ లోకి వెళ్లిపోవటం.....