English | Telugu
ప్రపంచ ప్రఖ్యాత పూరీ క్షేత్రంలో జగన్నాధస్వామి వారు ఏటా జ్వరం బారిన పడతారు. దీని వ్యాప్తి జరగకుండా స్వామివారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు.
టోటల్ ఫ్రెష్ యాప్ ఆవిష్కరణ-నామ మాత్రపు ధరలకే అందుబాటులో. కరోనా మహమ్మారిపై మంగళగిరి మున్సిపల్ అధికారులు సరికొత్త యుద్ధం మొదలు పెట్టారు.వినూత్న ఆలోచన తో టోటల్ ఫ్రెష్ ఆన్ లైన్ యాప్ ద్వారా నిత్యావసర సరుఖుల్ని ప్రజల చెంతకు చేరవేయనున్నారు. కరోనా ప్రబలకుండా చర్యల్లో భాగంగా తద్వారా ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం లక్ష్యం గా పెట్టుకున్నారు.
లాక్డౌన్తో ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న బ్యాచిలర్స్ రోడ్డున పడ్డారు. హాస్టల్స్లో ఉండే పరిస్థితి లేదు. అలా అని సొంత ఊళ్లకు వెళ్లలేక పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటూ సోషల్ మీడియాలో ఫొటోలు పెడ్తున్నారు.
చైనా పక్కనే దానీ దేశ సరిహద్దును అనుకోని ఉన్న వియత్నాం 1500 వందల మైళ్ల దూరంలో ఉంది.. కానీ అక్కడ కరోన వైరస్ కంట్రోల్ లో ఉంది...
సైన్స్ రంగాలకు కేటాయింపులు భారీగా తగ్గించడం, శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల మూల్గులని పీల్చి, సైన్స్ ఆవిష్కరణలని గేలి చేసిన, దుర్మార్గం ముందు మన పాలిపోయిన ముఖం మీద కరోనా ఊస్తున్నది.
మందమర్రిలో శ్రీకృష్ణ థియేటర్ ముందు ఉన్న సింగరేణి భూమి (గ్రౌండ్)ని ఎవరు అమ్ముకున్నారు? మందమర్రిలోని శ్రీకృష్ణ థియేటర్ ముందు సింగరేణికి సంబంధించిన గ్రౌండ్ ఉన్న మాట మందమర్రి ప్రజలందరికీ తెలుసు. అయితే ఆ గ్రౌండ్ క్రమంగా కనుమరుగైపోతున్నా...
ప్రాణహిత కాలనీ (షిర్కే) క్వార్టర్స్ లో ఉన్న అసలైన లబ్దిదారులు ఎంతమంది? అధికారపార్టీ అండతో ఉంటున్నవాళ్ళు ఎంతమంది? 3వ జోన్ లో క్వార్టర్స్,ప్రభుత్వ భూమిని వదలని నేరచరిత్ర కల్గిన అధికారపార్టీ నాయకుని అరాచకాలపై...
దేశాజనాభా 130 కోట్లు. 15 వేల కోట్ల కంటితుడుపు సాయం. అంటే తలకు 115 రూపాయలు మాత్రమే. ఇదేనా కరోనా మహమ్మారిపై యుద్దానికి ప్రధాని చేసిన సాయం? అంటూ ఐఎఫ్టీయూ ప్రసాద్ (పిపి) ఘాటుగా స్పందించారు.
మరీ దారుణం. ఇంత దరిద్రంగా.. హీనంగా వ్యవహరిస్తారా? అన్న సందేహంతో పాటు.. వారి వ్యవహారశైలి కరోనా వైరస్లా వుంది.
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ఆరుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి.
స్పైస్ జెట్ మాత్రం డొమెస్టిక్ విమానాలు నడుస్తాయనే తన వెబ్ సైట్ లో చూపెడుతోంది.
ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంల సూచనలు పాటిస్తూ ఏప్రిల్ 15 వరకు జాగ్రత్తగా ఉండాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సూచించారు.
రేపటి నుంచి ఏపీ హైకోర్టుకు సెలవులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైకోర్టుకు సెలవులు. అత్యవసర పిటిషన్ల ఉంటే మాత్రం ఈ నెల 27, 31న పనిచేయనున్న రెండు లేదా మూడు బెంచ్ లు
ఈ రోజు రాత్రి 12 గంటలనుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని ప్రధాని ఎల్లడించారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కతాటిగా నిలిచిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు.
దయచేసి ప్రజలందరూ ఇంటి నుంచి బయటికి రాకుండా నియంత్రణ పాటించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.