English | Telugu

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ని చేతికి ఉన్న స్టాంప్‌ ఆధారంగా ప్రయాణికుడికి కరోనా లక్షణాలున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. వెంట‌నే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రైల్వే పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ టైమ్ లో రైల్లో ప్రయాణించాడు, ఏ దేశం నుంచి వచ్చాడు అనే ప్రశ్నలు అడిగారు. అయితే ఆ వ్యక్తి మాత్రం నోరు విప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అస‌లు విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి.

జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజు తెల్ల‌వారుఝామున 22-3-20న 05.47 గంటలు tr. నెం .17031 ముంబై ఎక్స్. PF.NO లో వచ్చారు. HYB స్టేషన్ యొక్క 6. సైరామ్ బెర్త్ అనే ఒక ప్రయాణీకుడి నుండి వచ్చిన సమాచారం మీద .బి 1 కోచ్ ఫోన్ నంబర్: 9916482332, ఒక నిందితుడు (కోవిడ్ -19 బారిన పడ్డాడు) బెర్త్ నెం. అదే కోచ్‌లో 6 మందిని అదుపులోకి తీసుకున్నారు మరియు ధృవీకరణపై అతను తన పేరు మౌసిన్ అలీ వయస్సు 33 సంవత్సరాలు ఎస్ / ఓ అర్షద్ అలీ, మొరాదాబాద్, యుపికి చెందినవాడు. ఫోన్ నంబర్: 7567432757. 21.3.20 న లాగోస్ (నైజీరియా) నుండి అబుదాభి మీదుగా ముంబై చేరుకుంది. ఈ రైలులో హైడ్‌కు మరింత ప్రయాణించారు .అతని తల్లి తన అన్నయ్యతో కలిసి మంగళల్‌హట్, హెచ్‌వైడిలో ఉంటున్నారు. అతని ఎడమ చేతి మణికట్టు మీద హోమ్ దిగ్బంధం యొక్క స్టాంప్ ఉంది. అతన్ని పిఎఫ్‌లో ఒంటరిగా ఉంచారు. నం .5 & 6. ASC / SC, IPF / HYB మరియు GRP సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ డాక్టర్ / హెచ్‌వైబి సూచన మేరకు నిందితుడిని 108 మందికి అప్పగించారు, చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి 07.25 త‌ర‌లించారు.

హైదరాబాద్ మొజంజాహిమార్కెట్ కూడలి లో ట్రాఫిక్ డీసీపీ బాబురావు మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి జనతా కర్ఫ్యూ పై వాహన చోదకులు అవగాహన కలిపిస్తున్నారు. ప్లేయకార్డులు పట్టుకొని కోవిడ్ 19 మహమ్మారి పై అవగాహన కలిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్‌లు త‌మ విధులు నిర్వ‌హిస్తున్నారు.