రోహిణిని ఎత్తుకున్న 'ఖైదీ' విలన్ అర్జున్ దాస్..అలా ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ
బుల్లితెర మీద జబర్దస్త్ తో సమానంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ ఈ షోలో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయ్యింది. జనవరి 29న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ చూస్తే సర్ప్రైజ్ అవకుండా ఉండరు.