నైవేద్యం ...
అల్లాన్ని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. మిరియాలు శుభ్రం చేసుకుని, అల్లం ఉడికించుకుని, ఆవునెయ్యి కలుపుకోవాలి. అల్లం తురుము, మిరియాలు అన్నంలో కలుపుకుని అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి ..