* ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి రెండు చెంచాలు నూనె వేసి వేడి చేయలి.
* నూనె వేడెక్కాక అందులో ఎండుమిరపకాయలు, దనియాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, జీలకర్ర వేసి వేయించాలి. (కావాలనుకుంటే లవంగాలు, మిరియాలు కూడా వేసి వేయించుకోవచ్చు)
* అన్ని కొంచెం వేగాక చింతపండు వేసి... అది కూడా పూర్తిగా వేగాక చల్లార్చి మిక్సీ వేయాలి. అంతే కూరపొడి రెడీ.