Read more!

సచివాలయం కూల్చివేత కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో జోక్యం చేసుకోం

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత అంశంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సచివాలయం కూల్చివేతపై రాష్చ్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. సచివాలయం కూల్చివేత రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని ఇందులో తాము జోక్యం చేసుకోమని సుప్రీం అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది.