శర్వానంద్, సాయిపల్లవి జంటగా మరో సినిమా
on Jun 5, 2018
ప్రస్తుతం శర్వానంద్, సాయిపల్లవి కలయికలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడిపడి లేచె మనసు' అనే సినిమా వస్తున్నసంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే శర్వానంద్, సాయిపల్లవి జంటగా మరో సినిమా ఓకే అయ్యిందట.. 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారని.. ఈ సినిమాకి 'విరాటపర్వం 1992 ' అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి...