జనతా కర్ఫ్యూ.. సెలబ్రిటీల ట్వీట్లూ!
on Mar 21, 2020
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండి జనతా కర్ఫ్యూను సక్సెస్ చేయాలని ఆయన కోరారు. అదే క్రమంలో చిత్రసీమకు చెందిన అనేకమంది సెలబ్రిటీలు ప్రజలను ఆదివారం ఇళ్లల్లోనే ఉండి, దేశంలో కరోనా వ్యాప్తి నిరోధంలో పాలు పంచుకోవాల్సిందిగా పిలుపు నిస్తున్నారు. ఏ సెలబ్రిటీ ఏం చెబ్తున్నారంటే...