|
|
న్యూస్
|
|
|
| Jun 14, 2012 Telugu Cinema News : Like This : |
|
|
|
| |
|
|
డబ్బింగ్ లో "దేవుడు చేసిన మనుషులు" |
|
డబ్బింగ్ లో "దేవుడు చేసిన మనుషులు"...వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"దేవుడు చేసిన మనుషులు". |
| More » |
 |
|
"దరువు"మూవీ రివ్యూ |
|
కథ - బుల్లెట్ రాజా(రవితేజ) పక్కా గాలి బ్యాచ్ మనిషి...! అతనొక అనాథ. అతనికి ఖాజా(వెన్నెల కిశోర్) అనే ఒక నేస్తం ఉంటాడు. అనుకోకుండా బుల్లెట్ రాజా ఒక రోజు శ్వేత (తాప్సి) అనే అమ్మాయిని ఆమెకు హార్బర్ బాబు అనే ఒక గూండాతో నిశ్చితార్థం జరిగే సమయంలో చూస్తాడు. ఆమెతో ప్రేమతో పడతాడు బుల్లెట్ రాజా...!
|
| More » |
 |
|
రవితేజ, పూరీ "దేవుడుచేసిన మనుషులు" ఫిబ్రవరి 17 న |
|
రవితేజ, పూరీ "దేవుడుచేసిన మనుషులు" ఫిబ్రవరి 17 న ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. దీని వివరాల్లోకి వెళితే మాస్ మహరాజ రవితేజ హీరోగా, నలకనడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోయే చిత్రం "దేవుడుచేసిన మనుషులు". |
| More » |
 |
|
"నిప్పు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్ |
|
"నిప్పు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్ ఈ క్రింది విధంగా ఉంది.వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మించిన చిత్రం"నిప్పు". |
| More » |
 |
|
"నిప్పు"కి యు/ఎ సర్టిఫికేట్ |
|
"నిప్పు"కి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మించిన చిత్రం"నిప్పు". |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|