RELATED NEWS
NEWS
నాట్స్ సంబరాల 3 వ రోజు కార్యక్రమాలకు లాస్ ఏంజిల్స్ విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ రంగ ప్రముఖులు


నాట్స్ సంబరాల 3 వ రోజు కార్యక్రమాలకు

లాస్ ఏంజిల్స్ విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ రంగ  ప్రముఖులు

 


 

కేంద్ర  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మరియు పట్టణాభివృద్ధి మంత్రి వర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు విచ్చేశారు.  ఈ సందర్భంగా నాయుడు గారికి స్వగతం చెప్పిన వారిలో నాట్స్ చైర్మన్ డా. మధు కొర్రపాటి, ప్రెసిడెంట్ రవి ఆచంట, రవి మాదాల,  కన్వెన్షన్ చైర్మన్ డా. రవి ఆలపాటి, డిప్యూటీ చైర్మన్ ప్రసాద్ పాపుదేశి, మీడియా డైరెక్టర్ కృష్ణ మల్లిన, బోర్డు అఫ్డైరెక్టర్స్ , గంగాధర్ దేశు, అరుణ గంటి, బసవేంద్ర సూరపనేని  రాజ్ అల్లాడ తదితరులు ఉన్నారు.  సాయత్రం 3:30 నుండి 5 గంటల వరకు జరగబోయే సమావేశాలలో వెంకయ్య నాయుడుఅతిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విచ్చేసిన ప్రముఖులు ప్రముఖులు ఇంకా..  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్  కోడెల శివ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,ప్రముఖ సినీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు  తదితరులు నాట్స్ సంబరాలకు విచ్చేశారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;