చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

సినిమాలు, రాజకీయాలలో ఎప్పుడు ఏ వార్త ఎక్కడి నుంచి ఎందుకు పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇటీవల చంద్రబాబు పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఆయనను అభినందించడానికి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ కలిసి వెళ్ళారనేది ప్రధాన వార్త.

The great Telugu leader and visionary, late chief minister of Andhra Pradesh, Dr. Y. S. Rajasekhara Reddy’s vardhanthi was observed on September 7th, 2012 in Farmington, MI. The attendees paid homage by lighting jyothi and offering floral tributes to Dr. YSR followed by a moment of silence. YSR Congress Party supporters in Detroit who gathered at the ceremony remembered the golden regime of their beloved leader Dr YSR and recalled the popular welfare and developmental programs introduced by him.

Publish Date:May 25, 2013

BCCI president N. Srinivasan has refused to bow down to pressures for his resignation, even as his son-in-law Gurunath Meiyappan, the director Chennai Super King was arrested by Mumbai crime branch police in connection with betting charges on IPL matches.

Publish Date:May 24, 2013

వయసుతో సంబంధం లేకుండా ఈ మద్య తరచూ మనం వింటున్న అనారోగ్యం పేరు " గుండె జబ్బు " అందుకు అనేక కారణాలు ఉన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల గుండె జబ్బులను చాల వరకు నియంత్రిచవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది

ALL IN ONE NEWS

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, అక్కినేని నాగచైతన్య ముచ్చటగా మూడోసారి తెరపై జంటగా కనిపించబోతున్నారు. 100% లవ్, తడఖా వంటి చిత్రాలతో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ త్వరలో హాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. నాగచైతన్య డ్యూయల్ రోల్ లో

టాలీవుడ్ లో చిన్న హీరోలకి వరుస విజయాలు అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ 'అనూప్ రూబెన్స్'. ఈ సమ్మర్ లో సర్ ప్రైజ్ హిట్ 'గుండెజారి గల్లంతయిందే' అనూప్ మ్యూజిక్ కి మేజర్ షేర్ వుంది. ఇదికాక ఇష్క్, పూలరంగడు, ప్రేమ కావాలి వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత

సినిమాలు, రాజకీయాలలో ఎప్పుడు ఏ వార్త ఎక్కడి నుంచి ఎందుకు పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇటీవల చంద్రబాబు పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఆయనను అభినందించడానికి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ కలిసి వెళ్ళారనేది ప్రధాన వార్త.

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల కేసీఆర్ ఉచ్ఛనీచాలు మర్చిపోయారని, మతిస్థిమితం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' బ్లాక్ బాస్టర్ తరువాత సడన్ గా టాలీవుడ్ టాప్ లీగ్ లోకి దూసుకువెళ్ళాడు. తెలుగు సినిమాలో ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ హీరోలందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

Mass maharaja Ravi Teja’s upcoming film ‘Balupu’ has packed-up its shooting recently and getting ready for its audio release in the June 1st week at HCCI in Hyderabad.

The much awaited news about Balakrishna and Boyapati Srinu’s new movie has been finally revealed. Regular shooting of this film will begins from June 15th at the Hyderabad.

Kerala beauty Samantha, who earlier paired with Naga Chaitanya in ‘Em Maya Chesave’ and ‘Auto Nagar Surya’ is once again pairing with him in film tentatively titled as Manam, in which his grand father Akkineni Nageswara rao and father Nagarjuna are also acting.

ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్

సినిమాలలో అశ్లీలత అంతులేకుండా పోతుంది. బాలీవుడ్, కన్నడ, మళయాళం, తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగులో ఆందాల ఆరబోత కాసింత తక్కువే. ఇక బాలీవుడ్ ఎప్పుడో బరితెగించి పోయింది. అయితే అసభ్యకరంగా నటిస్తున్నారని ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కోర్టులో ఫిర్యాదు నమోదైంది.