చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ పై ఇహ నాన్చుడు ధోరణి కాకుండా,ఏదో ఒకటి నిర్ణయించే దిశలో రాహుల్ గాంధి పట్టుదలగా ఉన్నట్లు యుపిఎలోని అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. ఇప్పుడున్న పరిస్థుతులలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మిగతా రాష్ట్రాలలో తలెత్తే సమస్యలకు తావివ్వకుండా, కోర్ కమిటీ ప్యాకేజి నిర్ణయం తీసుకుందని సమాచారం.

The great Telugu leader and visionary, late chief minister of Andhra Pradesh, Dr. Y. S. Rajasekhara Reddy’s vardhanthi was observed on September 7th, 2012 in Farmington, MI. The attendees paid homage by lighting jyothi and offering floral tributes to Dr. YSR followed by a moment of silence. YSR Congress Party supporters in Detroit who gathered at the ceremony remembered the golden regime of their beloved leader Dr YSR and recalled the popular welfare and developmental programs introduced by him.

Publish Date:Jun 18, 2013

Gujarat Chief Minister Narendra Modi for the first time will be arriving to Hyderabad on 27th June to attend a youth conference to be held at LB stadium.

పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది

ALL IN ONE NEWS

అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి.

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో

తెలంగాణ పై ఇహ నాన్చుడు ధోరణి కాకుండా,ఏదో ఒకటి నిర్ణయించే దిశలో రాహుల్ గాంధి పట్టుదలగా ఉన్నట్లు యుపిఎలోని అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. ఇప్పుడున్న పరిస్థుతులలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మిగతా రాష్ట్రాలలో తలెత్తే సమస్యలకు తావివ్వకుండా, కోర్ కమిటీ ప్యాకేజి నిర్ణయం తీసుకుందని సమాచారం.

మోడీని వ్యతిరేఖిస్తూ అద్వానీ అస్త్ర సన్యాసం చేసేసరికి తలెత్తిన పరిణామాలను చూసి ఉలిక్కి పడిన కమలనాథులు ఆ ఊబి లోంచి బయటపడేందుకు నానా తిప్పలు పడుతున్నారు.

ఒకప్పుడు ఎవరినయినా కోర్టులు తప్పుబడితే అది చాల అవమానకరంగా భావించేవారు. అటువంటి వారిపట్ల ప్రజలకి, ప్రభుత్వానికి కూడా చిన్న చూపే ఉండేది.

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

The color black, is most lovable and favourite for everyone. when it comes to tollywood actress, even they are fond of color black. and it is said to be the king of colors.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకొని, టాప్ హీరోయిన్ లలో....

" ఓ చినదాన" అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో రాజాకు

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్

పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.

ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.