రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు జగన్ పార్టీలోకి క్యూకట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ (కాంగ్రెస్) వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రూ.లక్ష ఖర్చుతో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా 27వ రోజు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు.
తన భార్య బొత్స ఝాన్సీ కి తన వల్లే కేంద్ర మంత్రి పదవి రాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పదవిలో ఉండడం వల్లే తన భార్యకి కేంద్ర మంత్రి ఇవ్వలేదని చెప్పారు.
రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు తెలంగాణాలో హల్ చల్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం వీరిని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతోంది. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ
ఈ సారి క్యాబినెట్ హోదా ఖాయమని అనుకున్న కేంద్రమంత్రి పురందేశ్వరికి షాక్ తగిలింది. ఆమెకు శాఖ మార్పు తప్ప, ప్రమోషన్ లభించలేదు. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మానవ వనరురుల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న
- Samarasimha Reddy to Join TDP
- Pallam Raju Got HRD Job Kept for Rahul G...
- Foreign Cash Floods NGOs
- Latest Hurricane Sandy Photos
- Hurricane Sandy Slams East Coast
- Video Sherlyn Chopra to Star in Kamasut...
- Actor Nani Marriage Wedding Photos
- Kate Middleton Topless Photographer to b...
- Tsunami Warning in Hawaii
- Space Capsule Splashes Down
- Are TRS leaders going to be fixed by CBI
- CM to lead all party leaders to Delhi on...
- Will Congress let its TMPs slips out of...
- Ministers unhappy with party decision
- TCongress MPs meeting with KCR
- Subbirami Reddy claims rights on Vizag M...
- Kadiyam now sings to TRS tunes
- Sabita Dharmana resigned
- CM summons Dharmana to Hyd
- Telangana is not in UPA agenda Chacko


