బ్రాహ్మణులపై నటుడు మోహన్బాబు అనుచరులు చేసిన దాడికి నిరసన తెలుపుతూ గురువారం బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని
మెగాస్టార్ చిరంజీవి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు మంజూరు చేస్తూ చిరు తొలి సంతకం చేశారు. పర్యాటక శాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖ అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిని ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, స్వామిగౌడ్,శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్కు దూరం కానుంది. నవంబర్ రెండో వారంలో ప్రా రంభం కానున్న ఈ టోర్నీలో తాను ఆడబోవడంలేదని సై నా ప్రకటించింది. కుడి మోకాలి నొ ప్పితో కొంత అసౌకర్యంగా ఉన్నందున విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపింది.
"సినిమావాళ్ల ఇళ్లమీదకు రావడం ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లోచ్చినప్పుడు నేనింట్లో లేనుకాబట్టి సరిపోయింది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. మరోసారి ఇలా జరిగిందంటే మీరు సిటీలో తిరగలేరు.. ఖబర్దార్.. " అంటూ మంచు విష్ణువర్ధన్ బాబు మండిపడ్డాడు.
- Samarasimha Reddy to Join TDP
- Pallam Raju Got HRD Job Kept for Rahul G...
- Foreign Cash Floods NGOs
- Latest Hurricane Sandy Photos
- Hurricane Sandy Slams East Coast
- Video Sherlyn Chopra to Star in Kamasut...
- Actor Nani Marriage Wedding Photos
- Kate Middleton Topless Photographer to b...
- Tsunami Warning in Hawaii
- Space Capsule Splashes Down
- Nitish wins confidence of the house
- Narendra Modi to visit Hyd on 27th
- Chanchalguda jail road prohibited for co...
- Keshav rao is Secretary General of TRS
- Boda Janardhan leaves YCP
- Kharge given charge of Railways
- CM ensures ministers fall in line
- Can Congress ensure peace with Kavuri’...
- CBI files charge sheet against Jagan
- Kavuri JD Sheelam get minister posts


