Read more!

జపాన్ లో భూకంపం, 6.8 తీవ్రత

 

నిన్న నేపాల్, భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో భూకంపం సంభవించగా, నిన్న రాత్రి 9.12 గంటలకు జపాన్ ఈశాన్య ప్రాంతాలలోగల ఒఫునాటో, మొరియోకో, హోన్షు పట్టణాలలో భారీ భూప్రకంపనలు కలిగాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదు అయ్యింది. అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి ఎటువంటి సమాచారం ఇంకా అందలేదు.