Read more!

బాసరలో నారా దేవాన్ష్ అక్షరాభ్యాసం..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మనుమడు, నారా లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్షుకు శుక్రవారం బాసరలో అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేశారు. బ్రాహ్మణి తల్లి వసుంధర, ఇతర బంధువులతో కలిసి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించారు. అలాగే బాలకృష్ణ రెండో అల్లుడు భరత్, అతని భార్య తేజస్విని, వారి కుమారుడు ఆర్యన్‌కు అక్షరాభ్యాసం చేయించారు.