చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారన్న వార్తలు నేపథ్యంలో డిఎస్ వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. రూ.25 వేల కోట్ల తెలంగాణ అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి డీఎస్ ను చైర్మన్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తెలంగాణకు ప్యాకేజీ వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు కూడా ప్యాకేజీ కావాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు.

The great Telugu leader and visionary, late chief minister of Andhra Pradesh, Dr. Y. S. Rajasekhara Reddy’s vardhanthi was observed on September 7th, 2012 in Farmington, MI. The attendees paid homage by lighting jyothi and offering floral tributes to Dr. YSR followed by a moment of silence. YSR Congress Party supporters in Detroit who gathered at the ceremony remembered the golden regime of their beloved leader Dr YSR and recalled the popular welfare and developmental programs introduced by him.

Publish Date:Jun 19, 2013

Bihar CM Nitish Kumar, who seeks the confidence of the house after he shrugged off the 11 BJP ministers from his cabinet in wake of differences with BJP, has effortlessly won the confidence vote today with 126 members of the house including 4 Congress MLAs cast their votes in his favour.

పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది

ALL IN ONE NEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ 'గబ్బర్ సింగ్ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్ 2' సినిమా 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ కాదని వార్తలు వస్తున్నాయి.

అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి.

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.

తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారన్న వార్తలు నేపథ్యంలో డిఎస్ వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. రూ.25 వేల కోట్ల తెలంగాణ అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి డీఎస్ ను చైర్మన్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తెలంగాణకు ప్యాకేజీ వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు కూడా ప్యాకేజీ కావాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి శంకర్ రావు గ్రీన్ ఫీల్డ్స్ కేసులో ఇదివరకు అరెస్టయినప్పుడు ఆయనకి గుండె జబ్బు ఉన్న కారణంగా అరెస్టు నుండి తప్పించుకోగలిగారు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఆయన కుటుంభ సభ్యుల మీద మరో కొత్త కేసు నమోదయింది. ఈ సారి కేసు వేసింది మాత్రం స్వయాన్న ఆయన కోడలు వంశీ ప్రియ.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమావేశానికి హాజరుకాని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు నోరు విప్పారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని, ఇలాగే నానబెడుతూ పోతే కాంగ్రెస్‌కు నష్టం తప్పదని మంత్రి ముఖేష్‌ గౌడ్‌ అన్నారు. అభివృద్ధి… ప్యాకేజీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

Phew!! tollywood showing its vogue in making films now. After the most talk over about telugu 3D films, its time for Single shot songs.  Yess!! TFI is trending towards single shot songs. The first song was made in 'Second hand' movie subbarao song.

 టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే కానీ ఆయన పోలికలతో చాలా మంది ఉన్నారు.

   సింహం సింహం ఇజ్ నరసింహం.... అంటూ సూర్య హీరోగా వచ్చిన "యముడు" చిత్రం...

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్

పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.

ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.