చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' బ్లాక్ బాస్టర్ తరువాత సడన్ గా టాలీవుడ్ టాప్ లీగ్ లోకి దూసుకువెళ్ళాడు. తెలుగు సినిమాలో ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ హీరోలందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని
The great Telugu leader and visionary, late chief minister of Andhra Pradesh, Dr. Y. S. Rajasekhara Reddy’s vardhanthi was observed on September 7th, 2012 in Farmington, MI. The attendees paid homage by lighting jyothi and offering floral tributes to Dr. YSR followed by a moment of silence. YSR Congress Party supporters in Detroit who gathered at the ceremony remembered the golden regime of their beloved leader Dr YSR and recalled the popular welfare and developmental programs introduced by him.
Gurunath Meiyappan, son-in-law of BCCI Board President N.Srinivasan, was arrested by Mumbai crime branch police on yesterday evening at Mumbai airport. He was grilled for 3 hours about his involvement in spot fixing and betting on the ongoing IPL matches.
వయసుతో సంబంధం లేకుండా ఈ మద్య తరచూ మనం వింటున్న అనారోగ్యం పేరు " గుండె జబ్బు " అందుకు అనేక కారణాలు ఉన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల గుండె జబ్బులను చాల వరకు నియంత్రిచవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత
సూపర్స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్షా’ సినిమా 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. మొత్తం 60 సెంటర్లలో ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటోంది. బండ్ల గణేష్బాబు నిర్మించిన ఈ భారీ చిత్రం నైజాం ప్రాంతంలో 9 థియేటర్లలోను
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' బ్లాక్ బాస్టర్ తరువాత సడన్ గా టాలీవుడ్ టాప్ లీగ్ లోకి దూసుకువెళ్ళాడు. తెలుగు సినిమాలో ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ హీరోలందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని
సినీ నటుడు ఆలీ సడన్ గా రాజకీయ తెర పైకి వచ్చాడు. ఆయన కోసం రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరపున జయప్రద పోటి చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్లి
తెదేపా, వైకాపాలు రెండూ కూడా తెలంగాణాకు పూర్తి అనుకూలం కానప్పటికీ, అలాగని వ్యతిరేఖం కూడా కాదనేది సుస్పష్టం. తెలంగాణా విషయంలో అవి ఇప్పటికీ స్పష్టత ఈయకపోవడానికి ప్రధాన కారణం, అవి స్పష్టత ఇస్తే దానిని బట్టి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొని, తమను రాబోయే ఎన్నికలలో ఎక్కడ దెబ్బ తీస్తుదనో భయం తప్ప మరొకటి కాదు.
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
The much awaited news about Balakrishna and Boyapati Srinu’s new movie has been finally revealed. Regular shooting of this film will begins from June 15th at the Hyderabad.
Kerala beauty Samantha, who earlier paired with Naga Chaitanya in ‘Em Maya Chesave’ and ‘Auto Nagar Surya’ is once again pairing with him in film tentatively titled as Manam, in which his grand father Akkineni Nageswara rao and father Nagarjuna are also acting.
Mega Hero Allu Sirish debut film "Gouravam" movie got average talk and it was a message oriented movie. Allu Sirish’s second film will be directed by Maruthi, who has earlier directed the films ‘Ee Rojullo’ and ‘Bus Stop’.
ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
సినిమాలలో అశ్లీలత అంతులేకుండా పోతుంది. బాలీవుడ్, కన్నడ, మళయాళం, తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగులో ఆందాల ఆరబోత కాసింత తక్కువే. ఇక బాలీవుడ్ ఎప్పుడో బరితెగించి పోయింది. అయితే అసభ్యకరంగా నటిస్తున్నారని ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కోర్టులో ఫిర్యాదు నమోదైంది.














