ఎంపీ స్థానాలలో టీఆర్ఎస్ ముందంజ

 

 

 

తెలంగాణలో కేసిఆర్ కెసిఆర్ హవా కొనసాగుతున్నట్లు స్పష్టంగా ఎన్నికల ఓట్ల లెక్కింపులో కనబడుతుంది. టీఆర్ఎస్ పార్టీ కారు వేగంగా దూసుకుపోతుంది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ 12 స్థానాలు ఆధిక్యంలో వుంది. మెదక్ లోక్ సభ స్థానంలో కెసిఆర్ భారీ మెజార్టీ దిశగా ముందుకు సాగుతున్నారు.కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. టిడిపి, బిజెపి చేరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.