మంత్రి తోట నర్సింహం రాజీనామా

 

 Thota Narasimham resigns, Minister Thota Narasimham resigned

 

 

రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి తోట నర్సింహ గురువారం తమ పదవికి రాజీనామచేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన లేఖను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుని తన అనుచురులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చలు జరిపిన అనంతరం భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.