తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు..

 

తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ దాఖలు చేయమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు అప్పటి వరకూ భవనాలు కూల్చవద్దని చెబుతూ.. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.