నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..

 

స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 349పాయింట్ల నష్టంతో 27,527 దగ్గర ముగియగా..నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 8,514 దగ్గర ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.77 వద్ద కొనసాగుతుంది.