బోపాల్ జైలు నుండి తప్పించుకున్న ఉగ్రవాదులు హతం...

 

బోపాల్ జైలు నుండి 8మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న సంగతి తెలిసిందే. రాత్రి రెండు గంటల సమయంలో హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ గొంతును స్టీల్ ప్లేట్ తో  కోసి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భోపాల్ శివారులోని ఎన్ కేడిలో ఎన్ కౌంటర్లో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.