సీమాంధ్రలో 5గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

 

 

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 5 గంటలకు 71 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 74శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు :

1. శ్రీకాకుళం : 72శాతం

2. విజయనగరం : 70శాతం

3. విశాఖపట్నం : 67 శాతం

4.తూగో : 72 శాతం

5. పగో : 69 శాతం

6. కృష్ణా : 71 శాతం

7. గుంటూరు : 74శాతం

8.ప్రకాశం : 73 శాతం

9. నెల్లూరు :69 శాతం

10. కడప : 71 శాతం

11. కర్నూలు : 69 శాతం

12. అనంతపురం : 73శాతం

13.  చిత్తూరు : 72 శాతం