సీమాంధ్రలో 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

 

 

 

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. బుధవారం ఉదయం 9 గంటల వరకు  సీమాంధ్ర జిల్లాలలో నమోదైన ఓట్ల శాతం వివరాలు.

 

విజయనగరం - 19 శాతం, 

 

 పశ్చిమగోదావరి – 17 శాతం,

గుంటూరు – 14 శాతం,

నెల్లూరు  – 17 శాతం,

కర్నూల్ – 18 శాతం,

చిత్తూర్ – 21 శాతం,

అనంతపురం – 16 శాతం,

విశాఖపట్నం – 11శాతం,

తూర్పుగోదావరి – 15 శాతం,

కృష్ణా జిల్లా – 12 శాతం,

ప్రకాశం జిల్లా – 14 శాతం,

శ్రీకాకుళం -14 శాతం,

కడప - 15 శాతం,

మొత్తం సీమంధ్రలో 9 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం... 15 శాతం.