పడుకొని దీక్ష చేస్తున్న రోజా..

ఏపీ అసెంబ్లీలోకి వైసీపీ ఎమ్మెల్యే రోజాని మాత్రం వెళ్లనివ్వలేదు పోలీసులు. ఈ సందర్భంగా రోజా గాంధీ విగ్రహం వద్దే కూర్చొని తన నిరసనను వ్యక్తం చేశారు. అయితే కొంచెం సేపు కూర్చున్న రోజా.. అనంతరం నీరసం రాగా పడుకొని తన దీక్షను కొనసాగించారు. మరోవైపు అటు అసెంబ్లీలో వైసీపీ నేతలు రోజాను అనుమతించాలని ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే స్పీకర్ అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.